Home » Assembly Election 2023
కాంగ్రెస్ ఇప్పటివరకు మొదటి, రెండో విడత జాబితాలను విడుదల చేసింది. దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించింది. వంద మంది అభ్యర్థులకు సంబంధించి బీ ఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
సీపీఎం అభ్యర్థులతో కాంగ్రెస్ కు ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, మధిర, మిర్యాలగూడ లాంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామని తెలిపారు. సుహృద్భావంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని వెల్లడించారు.
బేగంపేట్ నుంచి రోడ్డు మార్గంలో ప్రధాని మోదీ సాయంత్రం 5.25గంలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30గంటల నుంచి 6.10గంటలకు బీసీ గర్జన సభలో మోదీ ఉండనున్నారు.
ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో కలవకుండా సిటీ కాలేజీలో ఆందోళన చేస్తుంటే ఐదుగురిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
యశస్విని రెడ్డి పోటీపై అడ్వకేట్ రాజేశ్ కుమార్, సామాజిక కార్యకర్త శివ కుమార్ అభ్యంతరం తెలిపారు. యశస్వినిరెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు.
కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో యశోద ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ప్రజాహితమైన, ప్రజా రంజికమైన పాలన అందించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.