Home » Bandi Sanjay Kumar
రాజకీయ ప్రయోజనాలకోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
అవినీతి సామ్రాజ్యానికి అధిపతి కేసీఆర్ అని, కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా, దానికి జాతీయ హోదా రాకుండా...
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.
ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి. పేదలు, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదు.
2014లో బడే భాయ్ మోడీ మోసం చేశారు. 2019లో చోటే భాయ్ రేవంత్ రెడ్డి మోసం చేశారు.
నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు కూడా రామభక్తులం అని అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం. రాక్షసులని, రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే.
ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. ఇంకొకరు సూటుకేసులు నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని అంటున్నారు.
ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే. 400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.