Home » Bandi Sanjay Kumar
100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడం లేదు.
రైతుల విషయంలో ఆందోళన చేసే అధికారం కేసీఆర్ కు లేదు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పంటలు నష్టపోతే ఎందుకు పర్యటించ లేదు?
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే.
370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం.
నా కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారాయన. ఇక, తన యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు మల్లారెడ్డి.
నీకన్నా ముందు నేను పుట్టా... నేను పక్కా లోకల్ అంటూ మరొకరు వాదులాడుకోవడం పొలిటికల్గా హీట్ పుట్టిస్తోంది..
గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్లో సీట్లు ఎప్పుడూ రాలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్.. లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్ సిద్ధం చేస్తోంది.
Bandi Sanjay : మళ్లీ బండి సంజయ్కే బీజేపీ పగ్గాలు?
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ
కరీంనగర్లో ముస్లింలందరూ ఒకటయ్యారు. బండి సంజయ్ మీద ముస్లింలు కక్ష కట్టారు. మూడుసార్లు ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు.