Home » bangladesh
Bangladesh vs India: మైదానంలో ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లపై భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి మూడో రోజు ఆటలో మెహిదీ �
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 314 పరుగులకే ఆలౌట్ అయ�
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభ
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు మ్యాచులో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో మొమిన్ హక్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ హక్ 84, షకీబ్ అల్ హసన్ 16, �
మొదటి టెస్టులో బంగ్లాదేశ్పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్సును టీమిండియా 258/2 కు డిక
బంగ్లాదేశ్ తో మీర్పూర్ లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి జరిగే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడ
బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా తొలి ఇన్నింగ్సు బ్యాటింగును కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 361/7 పరుగులతో క్రీజులో ఉంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ
Bangladesh vs India: బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో మొదటి టెస్టు మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్రీజులోకి ఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వచ్చారు.
బంగ్లాదేశ్ తో జరుగనున్న టెస్టు సిరీస్ కు భారత జట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టె�
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 14 నుంచి మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. ఆ మ్యాచులో ఆడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను ఈ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. వారు కూడా గాయాలకు చి�