Home » Bharat Biotech
కొవాగ్జిన్ నాలుగో దశ ట్రయల్స్కు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. కొవాగ్జిన్ సామర్థ్యంపై విమర్శలు వస్తుండడంతో మరో దశ ట్రయల్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది సదరు సంస్థ. కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని �
కరోనాను ఎదుర్కోవడంలో కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్లోనే అధిక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయంటూ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీనిపై కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది.
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ "కోవాగ్జిన్" తయారీదారు భారత్ బయోటెక్ కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసుల
దేశమంతా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వ్యాక్సిన్ కొరత కారణంగా నిదానించింది. కొన్ని చోట్ల పూర్తిగా ఆగిపోయింది. ఆ కొరత తీర్చేందుకు భారత్ బయోటెక్.. 30 రోజుల్లో 30 నగరాలకు కొత్త షిప్మెంట్స్ పంపించామని చెప్పింది.
అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీ�
భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వకసీ హెడ్ డా. రాచెస్ ఎల్లా మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్ (కొవాగ్జిన్)తో జూన్ నుంచి పిల్లలపై ప్రయోగం జరపనున్నాం.
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కాస్త నెమ్మెది అయినట్లుగానే కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఆలస్యం అవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుండగా.. కొవాగ్జిన్ కొవిడ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే..
కరోనా కట్టడికి సంజీవనిలా భావిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందజేస్తుండగా.. వ్యాక్సిన్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుతోంది. కానీ, కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంఖ్య భారత్లోనే నమోదైంది.