Home » BJP
కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.
అంతేకాదు విలీనం ఫైల్స్ నిజమేనా కూడా నేతలు ఆరా తీస్తున్నారట. ఒకవేళ బీఆర్ఎస్ విలీనం జరిగితే ఆ పార్టీ నేతలే ఎక్కువ మంది ఉంటారని..అలాంటప్పుడు తమకు అవకాశాలు దక్కే అవకాశం ఉండదని మధనపడుతున్నారు కమలనాథులు.
ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు..
ఏపీలో జగన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని మీరు నాతో చెప్పారా లేదా?
ప్రీతిరెడ్డి, బండి సంజయ్ ఫోటోలతో ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలు అయిన ప్రీతిరెడ్డి..బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ అవడం పొలిటికల్ టాపిక్ అయింది.
ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని తాను కోరతానని రేవంత్ రెడ్డి చెప్పారు.
మహారాష్ట్రలో భాషా వివాదం తారస్థాయికి చేరింది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రేలు హెచ్చరించారు.
"బండి సంజయ్, ఈటల రాజేందర్ మీద జరుగుతున్న ప్రచారం మీడియా ఊహాగానాలు మాత్రమే" అని తెలిపారు.