Home » bomb threat
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి బాంబు బెదిరింపు..
బుధవారం ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. విమానాశ్రయంలోని మూడు విమానాలకు
ఈ ఘటనలో పోలీసులు 14 ఏళ్ల విద్యార్థిని గుర్తించి విచారిస్తున్నారు. విద్యార్థికి పాఠశాలకు..
Airports Bomb Threat : ఢిల్లీ, పాట్నా, జైపూర్, ఎయిర్ పోర్ట్లకు బెదరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్ట్లను బాంబులతో పేలుస్తామంటూ దుండగులు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఎయిర్ పోర్ట్లో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
విమానం ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకి దింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆర్బీఐ కార్యాలయంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 11 చోట్ల పేల్చివేతకు సంబంధించి బెదిరింపులు వచ్చాయి. ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అకాస ఎయిర్ ముంబయి-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి వరణాసి వెళుతున్న ఆకాశ ఎయిర్లైన్స్ విమానానికి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వరణాసి విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది...
బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆగంతుకుడి ఆచూకీ కనిపట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. మతిస్థిమితంలేని వ్యక్తి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు (ఆర్జీఐఏ) కస్టమర్ కాల్ సెంటర్కు
ఈఫీల్ టవర్ చుట్టూ అధికారులు భద్రతను పెంచారు. ముందు జాగ్రత్తగా శనివారం ఈఫిల్ టవర్కు పర్యాటకులు ఎవరూ రాకుండా నిలిపివేశారు.
సెంట్రల్ బెల్గ్రేడ్లోని ప్రాథమిక పాఠశాలలో మొదటగా కాల్పులు జరిగాయి. 13 ఏళ్ల బాలుడు తన తండ్రి తుపాకీని తీసుకొని కాల్పులు జరిపాడు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం, బెల్గ్రేడ్కు దక్షిణంగా ఉన్న రెండు గ్రామాలలో 20 ఏళ్ల యువకుడు ఆటోమేటిక్ వెపన్తో ప్రజ