BOMB

    రెండవ ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలడంతో చనిపోయిన సైనికులు

    October 9, 2019 / 02:52 AM IST

    రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో పెట్టిన బాంబు పేలడంతో యూరప్ లోని పోలాండ్ దేశంలో ఇద్దరు సైనికులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పోలాండ్‌లో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో పెట్టిన ఒక బాంబు ఇటీవల బయటపడింది. ఆ బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో అ

    అది బాంబు పేలుడు కాదు : ఎవరూ భయపడొద్దు

    September 8, 2019 / 07:35 AM IST

    రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ

    లంకలో మరో బాంబు పేలుడు

    April 25, 2019 / 04:59 AM IST

    బాంబుల మోతతో శ్రీలంక దద్దరిల్లిపోతుంది.లంకలో బాంబుల మోత కొనసాగుతోంది. ఇవాళ(ఏప్రిల్-25,2019) ఉదయం రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలోని పుగోడా టౌన్ లోని మెజిస్ట్రేట్స్ కోర్టు వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో బాస్ట్ జరిగినట్లు స్థానికులు,పోలీసులు �

    కొలంబో కకావికలం : 10 ఏళ్ల తర్వాత పేలుళ్లు

    April 22, 2019 / 01:05 AM IST

    శ్రీలంక… ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నఈ దేశం ఇప్పుడు ఉగ్రదాడితో చిగురుటాకులా వణికిపోయింది. తమిళ ఈలం సమస్య సద్దుమణిగిన తర్వాత పదేళ్లుగా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్న శ్రీలంక ప్రజలు వరుస పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో భయకం�

    తప్పిన భారీ ముప్పు : 5 కిలోల IED బాంబు నిర్వీర్యం

    April 21, 2019 / 11:42 AM IST

    భారీ ముప్పు తప్పింది. CRPF జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. మావోయిస్టులు అమర్చిన 5 కిలోల IED బాంబును CRPF నిర్వీర్యం చేసింది. దీనితో పెను ప్రమాదం తప్పినట్లైంది. పోలీసు ఉన్నతాధికారుల పిలుపు మేరకు పలువురు మావోలు లొంగిపో�

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం

    March 14, 2019 / 03:19 PM IST

    అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప

    జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

    March 7, 2019 / 07:05 AM IST

    జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు జరిగింది. పేలుడులో ఐదుగురికి గాయాలయ్యాయి. గురువారం(మార్చి-7,2019) మధ్యాహ్నాం 12గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. పేలుడు ఘటనపై ప్రత్యేక బ�

    హైదరాబాద్ డీమార్ట్‌లో తీవ్రవాది వీడియో : అసలు నిజం ఇదే

    February 17, 2019 / 01:30 PM IST

    హైదరాబాద్‌ అత్తాపూర్ డీమార్ట్‌లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

    స్కూల్ లో భారీ బాంబు పేలుడు

    February 13, 2019 / 01:01 PM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద

10TV Telugu News