Home » Brisbane Test
మూడో టెస్టులో నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఐదోరోజు ఆట ప్రారంభంకాగా..
మూడో టెస్టులో భాగంగా నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. క్రీజులో జస్ర్పీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ ఉన్నారు.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ..
గబ్బా టెస్టు భారత్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా బ్యాట్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆఫ్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా..
గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు.
టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమ్ఇండియా రెండు మార్పులతో బ్రిస్బేన్లో ఆడే అవకాశాలు ఉన్నాయని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ కీలక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. అడిలైడ్ మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Mohammed Siraj : మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో మారుమోగుతున్న పేరు. నెల రోజుల ముందు వరకు అతడిపై విమర్శలు చేసిన వారు.. వ్యంగ్యంగా మాట్లాడుతూ కౌంటర్లు వేసినవారు కోకల్లలు. రన్ మెషిన్ అంటూ దేశవ్యాప్తంగా ట్రోలింగ్కు గురైన సిరాజ్.. ఆస�