Home » BRS mlc kavitha
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. 12 నుంచి 13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటూ రాదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు వచ్చినా నేను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసింది.
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత నాలుగు పేజీలతో కూడిన లేఖ ద్వారా తన వాదనలను జడ్జికి సమర్పించారు. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే.. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు.
కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
BRS MLC Kavitha : ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. కవిత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు ఆమెను కలవనున్నారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కువినియోగించుకున్నారు. అనంతరం శత్రువులపై యుద్ధం చేయటానికి మనమే బయల్దేరాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.