Home » BRS
దీపావళికి ముందే రాష్ట్రంలో స్కామ్ల బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
వివాదం వెనక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే.. అది వర్కౌట్ అవుతుందా లేదా.. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఇలా ఒక్కొక్కటిగా విచారణ పూర్తి చేసి.. అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయట.
నెల రోజుల పాటు జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది గులాబీ పార్టీలో చేరారు.
గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు.
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.
బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు కేటీఆర్ ను తిడుతున్నారు. ఇంకా కేటీఆర్ కు అహంకారం పోలేదని.
మూసీని మేము మురికి కూపంగా మార్చలేదు. మూసీని మురికి కూపంగా చేసిందే కాంగ్రెస్, టీడీపీ.
మల్లన్నసాగర్, కొండ పోచమ్మ,రంగ నాయక్ సాగర్ దగ్గర చెట్టు కింద మాట్లాడుకుందామని చెప్పారు.