Home » BRS
ప్రస్తుత ప్రధాన మహా ద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతుండగా, ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగేలా వాస్తులో మార్పులు చేర్పులు చేస్తున్నారు.
ఈ కుంభకోణం వెనుక మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట.
నాకు మీలా డబ్బులపై ఆశ ఉంటే వేల కోట్లు వస్తాయి.
కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు ద్రోహ పార్టీలేనని విమర్శించారు.
కులగణన ఒక ఎక్స్ రే అని.. మెగా హెల్త్ చెకప్కు శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్తోంది కూడా ఇందుకేనట.
పదేళ్లు అధికారంలో ఉండడంతో.. క్షేత్రస్థాయిలో నేతలు, జనాలతో గులాబీ పార్టీకి గ్యాప్ పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయ్.
పేరు, ప్రఖ్యాతల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు
తెలంగాణ అభివృద్ధి కోసం తాము చిత్తశుద్ధితో పనిచేశామని కేటీఆర్ చెప్పారు.
అంతా ఫినిష్ అయ్యాక మిగిలేది హరీష్ రావు మాత్రమేనని.. ఆయన్ని ఎలా డీల్ చేయాలో తెలుసని రేవంత్ అన్నారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమేనని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయ్.
ఈ కేసులో రాజ్ పాకాల ఎలాంటి విషయాలు వెల్లడించారు అనేది ఆసక్తికరంగా మారింది.