Home » Buses
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో
టీఎస్ఆర్టీసీ సరుకు రవాణా రంగంలో అడుగు పెట్టనుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. జనవరి 1 నుంచి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సర్వీసను ప్రారంభించబోతంది. ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సరుకు రవణా బస్సులు నడపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్�
గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యి బస్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం… మిగులు సిబ్బంది వినియోగంపై సమాలోచనలు చేస్తోంది. వారందర్నీ సంస్థలో ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. సిబ్బంది సర్దుబాటు వ్యవహారాలు చూసేంద�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను
ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉ�
తెలంగాణ ఆర్టీసీ ప్రక్షాళనకు అడుగు పడింది. ఆర్టీసీలోకి మరికొన్ని అద్దె బస్సులకు టెంటర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్టీసీ వెట్ సైట్ లో నోటిఫికేషన్ పెట్టారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు వరకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెంటర్లు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం