Home » cec
ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రె
వైసీపీ నేతలు సీఈసీని కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రభుత్వానికి అనుకూలంగా
అమరావతి : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. డీజీపీ సహా ఎన్నికల విధ�
తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ టైమ్లో ఏ�
ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ
ఈసారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ, నేతలు ఎంసీసీ కోడ్ ను ఉల్లంఘించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడ�
ఢిల్లీ : 17 వ లోక్ సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా మార్చి 10 ,ఆదివారం నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అనంతరం ఆయన ఏపీ ,తెలంగాణ లో ఓట్ల తొలగింపు,డేటా చౌర్యం, ఫారం 7 పై మట్లాడారు. “ఆంధ్రప్రదేశ్, తెల�
అమరావతి : ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసులో వైసీపి స్పీడ్ పెంచింది. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు సీనియర్ నేతలు సోమవారం మార్చి 11న ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుక గాను సోమవారం సాయంత్రం గం. 4.30 నిమిషాలకు చీఫ
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన కారు లోగోను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష