Home » cec
ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�
మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�
AP ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మొద్దని..YCP పార్టీదే విజయమని ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. టీడీపీ ఓడిపోతుందని చెప్పిన విజయసాయి వైసీపీ విజయసంకేతాలు ఎగురవేస్తుందని ఇంటెలిజెన్స్ సర్వేలు వెల్�
కేంద్ర ఎన్నికల సంఘం, టీడీపీ మధ్య వార్ ముదురుతోంది. ఈవీఎం టెక్నికల్ టెస్ట్కు టీడీపీ నుంచి టెక్నికల్ టీం నుంచి హరి ప్రసాద్ను పంపడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్తో చర్చించేందుకు సిద్ధమని ఎన్నికల
కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.
AP రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో TDP అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు EVMలు, VVPATల వ్యవహారంపై ఢిల్లీలో ఉద్యమించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎ�
అమరావతి : ఈసీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని, టీడీపీ
‘ఏం చేస్తారో చేసుకోండి..నేను భయపడ..40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను..మోడీ నేరస్తులకు కాపలా కాస్తున్నారు..పార్టీలకు అతీతంగా ఎన్నికల కమిషన్ పనిచేయడం లేదు’ అంటూ ఏపీ సీఎం బాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రధాన కార్యదర్శి పునేఠను ఈసీ బదిలీ వేటు వేస�
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా