Home » Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
ఈ నెల 23న దుబాయ్లో పాకిస్థాన్తో టీమిండియా ఆడనుంది.
ఈ విజయ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ‘మెన్ ఇన్ బ్లూ’ బరిలోకి దిగుతోంది.
టాస్ నెగ్గిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు తన తొలి మ్యాచ్ ను గురువారం బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన తప్పును సరిదిద్దుకుంది.. కరాచీ స్టేడియంలో భారత జెండాను ఆవిష్కరించింది.
వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.