Home » Champions Trophy 2025
కుల్దీప్ యాదవ్ పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విరుచుకుపడ్డారు.
భారత్తో సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆలౌటైంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ట్రావిస్ హెడ్ క్యాచ్ అందుకున్న తరువాత టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.
ట్రావిస్ హెడ్ క్యాచ్ను అందుకున్న తరువాత గిల్కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరుగుతోంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా టాస్లు ఓడిపోవడం పై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు.
సెమీస్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది.
శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ టీమండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.
మహమ్మద్ షమీ ఇప్పటివరకు ఆడిన విధానాన్నే కొనసాగించాలని తెలిపారు.