Home » Chandragiri
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు.
మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పాదయాత్ర హాట్ టాపిక్గా మారింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
కష్ట కాలంలో ఔషదాన్ని అందించేందుకు సిద్ధమైన ఆనందయ్య మందు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుంది. నగరంలోని 44వ డివిజన్ లో మందు పంపిణీలో భాగంగా మొదటి రోడ్డు మొదటి రోడ్డు శివాలయంలో ఆనందయ్య మందును...
ఎ.రంగంపేట గ్రామస్థులు పశువులే పంచ ప్రాణాలుగా భావించారు. ఇంటికి ఒక గోవును పెంచుకుంటూ మూగజీవాల పట్ల అంతులేని అనురాగాన్ని చూపుతున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�
చంద్రగిరిలో రాజకీయం హాట్ హాట్గా సాగుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈసీ ఆదేశాలను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థ�
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 19వ తేదీన 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు మే 15వ తేదీ బుధవారం ఈసీ తెలిపింది. దీనిపై సీఎం చంద్రబ�
చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుమ్మలగుంటలో టీడీపీ నేతలకు చెందిన రెండు బైకులను దగ్ధం చేశారు.