Home » Chandragiri
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశంకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సీబ�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే సినిమా వాళ్లు ప్రచారంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరుపున మంచు మోహన్ బాబు కుటుంబం పలు చోట్ల ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా మంచు విష్ణు కూడా పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా చంద�
చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు వినూత్నరీతిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..జగన్ లోటస్ పాండ్ కల్వకుంట్లలో ఉందని, ఆ లోటస్ పాండ్ లో ‘లోటస్’ కూడా ఉంది, అంటే, ‘కమలం’ (బీజేపీ గుర్తు) అని, వైసీపీకి టీఆర్ఎస్, బీజేపీతో లాలూచీ ఉంద
పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ... ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
చంద్రగిరి : ఏపీలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో భాగంగా..చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని పద్మావతిపురంలోని గోడౌన్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గోడగడియారాలు..స్కూల్ బ్యాగులు..వంటి పలు రకాల
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలో�