Home » chennai super kings
ధోని ఎల్బీడబ్ల్యూ ఔట్కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనడుస్తోంది.
కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడిపోయిన తరువాత చెన్నై సూపర్ కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
IPL 2025 : కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, సీఎస్కే మళ్లీ విఫలమైంది. వరుసగా ఐదోసారి పరాజయం పాలైంది. కోల్కతా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై కెప్టెన్గా ధోనీ వ్యవహరించాడు.
రుతురాజ్ ఫుట్బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి వేగంగా పరుగులు చేసే ప్లేయర్ అవసరం.
మరి ధోని రాకతో అయినా సీఎస్ కే భవితవ్యం మారుతుందేమో చూడాలి.
చెన్నైతో మ్యాచ్ అంటే చాలు పిచ్తో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ తీసుకుని 180 పైకి పరుగులు నిర్దేశించి మ్యాచ్లు గెలిచేస్తున్నారు.
వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోవడం పై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.
ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఆటగాడు రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరుకున్నాడు.