Home » Chhattisgarh
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని కేరళపాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది.
సంఘటనా స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
బాధితులు ఛాతీ నొప్పితో పాటు దగ్గు, అలసటతో బాధపడుతున్నారు.
బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.
బెటాలియన్ల సంయుక్త బృందం కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఛత్తీస్గఢ్- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో
Saif Ali Khan Stabbing Case : సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానితుడు జ్ఞానేశ్వరి
అబూజ్ మడ్ మావోయిస్టులకు కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడున్న నాయకత్వాన్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు బంకర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలందరికీ ‘మహతారీ వందన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీనెలా రూ. వెయ్యి రూపాయలు ..
షారుక్ ఖాన్ను చంపేస్తానంటూ బెదిరింపులు.. ఛత్తీస్గఢ్లో నిందితుడి అరెస్ట్