Home » Cinema
తమ అభిమాన హీరో సినిమా విజయం సాధించటానికి అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఒళ్లు గగ్గుర్పొడుస్తాయి. తమిళసూపర్స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం జనవరి 9 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధురైలో రజనీ అభిమాన�
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎన్నిప్రదర్శనలు జరుగుతున్నా ఇంకా ఎక్కడో ఒకచోట మగవాళ్లు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన “దిశ” ఘటన పై దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు జరుగుతూ ఉండగానే డిసెంబర్ 2, సో�
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.
వేణు మాధవ్ ఈ పేరు వినగానే తెలుగు సినిమాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు బాలు..నల్లబాలు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ, సికింద్రా�
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టారు. చాలా రోజులుగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు హీరో నాగ చైతన్య, హీరోయిన్
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ సినిమా థియేటర్ యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ విడుదల నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక్కో
ఒకప్పటి టాప్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న విజయశాంతి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. టీ
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుక�
సినిమా ఇండస్ట్రీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సినిమావాళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళీ, పృద్వీ రాజ్, కృష్ణుడు, అలీ… ఇలా వరుసగా �