Home » cm chandrababu naidu
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని కృష్ణా - గుంటూరు పట్టభద్రుల స్థానంకు వ�
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం.
AP Cabinet Meeting : ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేఫథ్యంలోనే ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.
అంగన్వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ..
Nara Bhuvaneshwari : యువత రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అందరితో రక్తదానం చేయించాలని కోరారు. ఈ చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Pawan Kalyan : తలసేమియా బాధిత పిల్లల సహాయర్థం ఎన్టీఆర్ ట్రస్ట్కు తన వంతు సాయంగా రూ. 50 లక్షలు అందించనున్నట్టు పవన్ ప్రకటించారు.