Home » cm chandrababu naidu
ఇలా చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని వాపోయారు.
ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని.. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా..ప్రభుత్వాలు మారినా.. అమరావతి దానంతట అదే డెవలప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని భావిస్తోంది.
సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు.
ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు.. కరపత్రాలు కూడా పంచారు. బడ్జెట్ లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం బడ్జెట్ పై జగన్ విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని..పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.