Home » cm chandrababu naidu
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తారని భావించారు.
డ్రోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు.
అందుకే సీఎం చంద్రబాబు అన్నీ ఆలోచించి ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని కూటమి వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అక్కడి అపరిశుభ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో 93వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఏపీలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు.