Home » cm chandrababu naidu
అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది.
విశాఖ సాగరతీరంలో జూన్ 21వ తేదీన ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి ఆయన విజన్కు నిదర్శనం అని బిల్ గేట్స్ కితాబిచ్చారు.
ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.
అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది..
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత మీ దరఖాస్తు ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల..
ఎప్పుడూ ఆహ్లాదకరంగా జరిగే తమ భేటీ ఆ రోజున మాత్రం గంభీరంగా సాగిందని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.