Home » cm chandrababu naidu
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..
మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది.
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.