Home » cm chandrababu naidu
కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది.
రేపటి నుంచి (మంగళవారం) మూడు రోజులపాటు మహానాడు జరగనుంది. కపడ నగర శివార్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహిస్తున్నారు.
ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.
Chandrababu Naidu family housewarming ceremony in kuppam: కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురవుతోంది.
విశాఖ సాగరతీరంలో జూన్ 21వ తేదీన ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు యోగా డే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.