Home » cm chandrababu naidu
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది.
డబ్బులతోనే గెలుపు సాధ్యం కాదు. డబ్బుతో ఎన్నికల్లో గెలవలేమనే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది. అభివృద్ధి, ఆదర్శంతో రాజకీయాలు చేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
జులై ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగాల్సిందేనంటూ పెద్ద టార్గెటే ఇచ్చారు చంద్రబాబు. రెండు నెలల పాటు ప్రజల మధ్య ఉండాలని దిశానిర్దేశం చేశారు.
నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది.
తల్లికి వందనం ఇంప్లిమెంట్తో బాబు మాస్టర్ స్ట్రోక్
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.
మహిళలంటే ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్కు జైలు జీవితం ఉందని తెలిపారు. తనకు క్లాస్మేట్స్ ఉన్నారని, జగన్కు జైల్మేట్స్ ఉన్నారని అన్నారు.