Home » cm chandrababu naidu
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఏడాది పాలనలో సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది.
మహిళలంటే ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. తనకు కాలేజీ లైఫ్ ఉందని, జగన్కు జైలు జీవితం ఉందని తెలిపారు. తనకు క్లాస్మేట్స్ ఉన్నారని, జగన్కు జైల్మేట్స్ ఉన్నారని అన్నారు.
ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది.
బీజేపీ మద్దతు లేకున్నా ఏపీలో నెగ్గుకురాగల సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నప్పటికీ, కేంద్రంతో సయోధ్యకే ఆయన ప్రాధాన్యమిస్తుండడానికి కారణం..
మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది.
రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సిర్వం సిద్ధమైంది.