Home » cm chandrababu naidu
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మే2 (శుక్రవారం) న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి అభివృద్ధి పనులతోపాటు.. కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు.
రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలకు చంద్రబాబు సూచించారు.
టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు వేసుకుని వచ్చిన దుండగులు కత్తులతో నరికి నరికి చంపారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల్లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు.
అలాంటి రాజకీయ మరుగుజ్జులతో కేసీఆర్ ను పోల్చడమే తప్పు.
నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు.
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.