Home » cm jagan mohan reddy
మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
లోకేశ్, చంద్రబాబు నన్ను అవమానకరంగా మాట్లాడారు. టీడీపీలో దళితులకు గౌరవం లేదు. నాలాంటి దళిత నేతల బతుకులను చిందర వందర చేస్తున్నారంటూ గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు.
ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
ఈ సర్వే రిపోర్టు పాజిటివ్ గా వస్తే జోగి రమేశ్ ను బందర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ జోగి రమేశ్ కాకపోతే మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ పేరును కూడా పరిశీలిస్తున్నారు.
ఒంగోలు నియోజకవర్గంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.ఎన్.అగ్రహారంలో పేదలకు ఇళ్ల పట్టాలను జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలని, పేదలకు ఒకరకం నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదని 'సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే ఉంది. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ..