Home » cm jagan mohan reddy
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం
సోమవారం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్..
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ.
పీఠాపురం నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.
రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపట్ల బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు.
వైసీపీ చివరి సిద్ధం బహిరంగ సభ అద్దంకి నియోజకవర్గంలో ఇవాళ జరగనుంది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్ కత, చెన్నై జాతీయ రదారి పక్కనే..