Home » CM Revanth Reddy
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్�
శనివారం జూన్ 14న సాయంత్రం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరగగా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు.
ఎవరెవరు ఏ కేటగిరిలో అవార్డులు అందుకున్నారు, ఏ అవార్డుకు ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు, ఏ మెమెంటో ఇచ్చారు ఫుల్ డీటెయిల్స్..
తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
నేడు అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
మీనాక్షి ఇంచార్జ్గా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట
చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం పై మాట్లాడతానని చెప్పారు. తాను ఉన్నంతవరకు వారిని కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.