Home » CM Revanth Reddy
తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇదే విషయమై ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేసి వేణుగోపాల
ఇప్పటికే రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత మంత్రి ఉత్తమ్ ను అర్జెంట్ గా ఢిల్లీ రమ్మనడంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగగ
వేరే నియోజకవర్గం నేతలు వచ్చి పని చేస్తా అంటే ఉరుకోను. నాకు న్యాయం చేస్తుందని అధిష్టానంపై నమ్మకం ఉంది.
అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.
గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరగనున్న నష్టంపైనా ఒక ప్రజంటేషన్ ఉంటుందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కొచ్చు.
హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.