Home » CM Revanth Reddy
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
న్యాయం గెలిచింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయంకోసం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ ఇల్లు రాలేదు. ఇల్లు వచ్చినోళ్లందరూ పనులు మొదలు పెట్టడం లేదు. లిస్ట్లో తమ పేరు లేనోళ్లు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.
కేసీఆర్ మాటలు విని.. కిషన్ రెడ్డి ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తాం.
ఎవరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలని అనుకోవడం లేదన్నారు. అందరి సహకారంతో బనకచర్లపై పోరాటం చేస్తామన్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు, గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న కవితను..