Home » CM Revanth Reddy
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తైంది.
అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, తీర్పు ఆలస్యం కావొచ్చు కానీ, కచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు.
జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
రుణమాఫీ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందననే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ అమలు కోసం సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ను వినియోగించుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం వైఎస్ జగన్తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.