Home » CM Revanth Reddy
టికెట్లు అమ్ముకుంటున్నారు
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు.
జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం.
లోక్సభ ఎన్నికలే టార్గెట్గా రేవంత్ అడుగులు
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ క్షలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా ...