Home » Constable
సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కలకలం చెలరేగింది. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తుపాకీతో కాల్చుకున్నాడు. గాయపడిన కానిస్టేబుల్ ను సహచరులు వెంటనే హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుత�
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. అధికారులు ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అర్ధరాత్రి కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 17 �
పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ తగదాలు..ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది చావే శరణ్యం అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల వత్తిడిలు చేస్తున్నారంటూ..మరికొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కామారెడ్డిలో ఓ AR కాని�
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్.. మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని తగులబెట్టాడు. రంగారెడ్డి జిల్లా మెయినీపేట మండలం మేకవనం పల్లికి చెందిన మందాకిన
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానానికి సమాద్ వాదీ పార్టీ అభ్యర్థిని మార్చింది. వారణాశి స్థానానికి గతంలో షాలిని యాదవ్ ను అభ్యర్థిగా ఎస్పీ ప్రకటించింది.ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పుడు ఆ స్థానానికి అభ్యర్థిగా తేజ్ బహదూర్ �
ఇసుక మాఫియా బరి తెగించింది. మా ట్రాక్టర్లనే అడ్డుకుంటావా ? అంటూ ఓ కానిస్టేబుల్పైకి ట్రాక్టర్ను పోనిచ్చారు. అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుంది. ఇసుక మాఫియా ఎంతటి తీవ్రస్థాయిలో ఉందో ఈ ఘటనే ఉదాహరణ. ఏపీల
ఆదివారం (ఏప్రిల్ 28,2019) పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్ పరీక్ష జరగనుంది. దీనికి 1,05,094 మంది హాజరుకానున్నారు. మ�
చిత్తూరు : శ్రీకాళహస్తిలో పోలీసులు రెచ్చిపోయారు. తోటి ఉద్యోగిపైనే విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్ను చితకబాదారు. శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అనిల్కుమార్ సోమవారం అర్ధరాత్రి సమయ�
బెంగళూరులో దారుణం జరిగింది. చెత్త తగులబెట్టే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో జారిపడి మూడేళ్ల చిన్నారి మరణించింది.మార్చి-5,2019న జరిగిన ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేష
ఎన్నికల డ్యూటీకి వెళ్లొద్దని అడ్డుకున్న భార్యను.. శాశ్వతంగా అడ్డుతొలగించుకున్నాడు భర్త. అతను చేస్తున్న ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్. ఎన్నికల విధులకు వెళ్లటానికి రెడీ అయ్యాడు భర్త. వద్దని వాదనకు దిగింది భార్య. డ్యూటీకి వెళ్లొద్దు అంటావా అ�