Home » darshan
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.
తిరుమల వెంకన్న దర్శనానికి సడలింపులు దక్కుతాయని భావిస్తున్న భక్తులకు మరోసారి నిరాశే ఎదురైంది. మే
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు
సుశాంత్ అనుమోలు.. నటసామ్రాట్, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, కింగ్ నాగార్జున మేనల్లుడిగా ‘కాళిదాసు’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యాడు. ‘కరెంట్’, ‘అడ్డా’ ‘ఆటాడుకుందాం రా’ వంటి సినిమాలు చేశాడు. హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పర�
శబరిమలలో మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం కంటే ముందు నుంచి జనం శబరిమలకు క్యూ కడతారు. దేశం నలుమూలల నుంచి మాలధారణ చేసిన వారు కరిమల వాసుని వైపుకు పరుగులు పెడతారు. మండల పూజులు పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్త�
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదంటారు. ఆ రోజున స్వామి వారిని దర్శిస్తే ఏకంగా మోక్ష దాయకమే అని వేదాలు చెబుతాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులు పరమపవిత్రంగా భావించే ఆ వైకుంఠ ఏకాదశ�
ముంబై : బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. గత 36 ఏళ్ళుగా ఆయన ప్రతి ఆదివారం అభిమానులను తన ఇంటివద్ద కలుసుకుంటూ ఉంటారు. అనారోగ్య కారణాలతో ఈ వారం కలవలేక పోతున్నానని, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నట్లు �
రీసెంట్గా తుంబా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ తుంబాకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది..
ఇండియాస్ బిగ్గెస్ట్ లైవ్ యాక్షన్ అడ్వంచర్ ఫిలిం, తుంబా ట్రైలర్ రిలీజ్..
తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట