Home » Defence Minister
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
మాలి అధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రిని అక్కడి సైనిక అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్నాథ్ సింగ్ లద్ధఖ్లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.
జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తు
లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన 26వ ‘కిసాన్- జవాన్ విజ్ఞాన్ మేళా’(సైన్స్ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్�
గోవా రాజధాని పనాజీలో సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ,రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామణ్. గోవా గవర్నర్ మృదులా సిన్హా కూడా పారికర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం పారికర్ కుటుంబసభ్యులను �
జార్జి ఫెర్నాండేజ్… ఓ పోస్టర్ బాయ్ నుంచి రక్షణమంత్రివరకు ఎదిగిన ఆయన జీవితంలో ఎన్నడూ నమ్ముకున్న సిద్దాంతాల పట్ల రాజీపడలేదు. ప్రత్యర్థి పార్టీల చేత కూడా గౌరవించబడే ఫెర్నాండేజ్ ఓ సాధారణ స్థాయి నుంచి ప్రధాని పదవికి అర్హుడయ్యే స్థాయికి ఎదిగ�
బోఫోర్స్ కుంభకోణం...రఫేల్ దేశ రక్షణ...మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది