Demands

    మహా రాజకీయం : సీఎం సీటు కోసం శివసేన డిమాండ్

    October 24, 2019 / 06:36 AM IST

    మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�

    ఆ ఒక్కటి తప్ప : 21 డిమాండ్ల పరిష్కారంపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ భేటీ

    October 23, 2019 / 02:37 PM IST

    హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్‌ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.

    చర్చలు విఫలం : సమ్మెకు వెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు

    October 4, 2019 / 08:18 AM IST

    తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�

    గ్రామ సచివాలయ పరీక్షలు : APPSC ఉద్యోగుల కుటుంబసభ్యులకే ర్యాంకులు – బాబు

    September 22, 2019 / 01:14 AM IST

    గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తి ప్రక్రియపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.. తాజాగా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్య

    జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

    September 7, 2019 / 12:48 PM IST

    APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా

    పాక్ గూఢచార సంస్థ నుంచి బీజేపీకి డబ్బులు

    September 2, 2019 / 04:04 PM IST

    కాంగ్రెస్ సీనియర్ లీడర్,మధ్యప్రదేశ్ మాజీ సీఎం  దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI నుంచి భజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నేతలు డబ్బులు తీసుకుంటున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. దీనిపై అందరూ దృష్టిసా

    #JusticeForMadhu : కర్ణాటకలో విద్యార్థిని హత్య..తీవ్రమౌతున్నఆందోళనలు

    April 22, 2019 / 04:19 AM IST

    కర్ణాటకలో కలకలం రేగుతోంది. విద్యార్థిని మృతి కేసు అక్కడ సంచలనంగా మారింది. రాయచూర్‌ ఏరియాలో వెలుగు చూసిన అత్యంత దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యమైన 3 రోజుల అనంతరం విగతజీవిగా దర్శనమిచ్చింది. సగం కాలిన దేహంతో..చెట్టుకు ఉర�

    తీహార్ జైలు రెడీగా ఉంది : భారత్ కు దావూద్!

    March 16, 2019 / 02:16 PM IST

    ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు తమంతటి శాంతివంతమైన దేశం లేదని ప్రపంచానికి కలరింగ్ ఇస్తున్నపాక్ కు భారత అధికారులు శనివారం(మార్చి-16,2019) గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు గాలి కబుర్లు చెప్పడం కాదని, నిజంగా ఉగ్రవాదులపై

    అమెరికాలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే

    February 28, 2019 / 06:52 AM IST

    అమెరికా : అమెరికాలో ఉద్యోగంఅంటే ఆశపడనివారుండరు. అక్కడ ఉద్యోగం అంటే…కాసుల వర్షమే. అన్ని దేశాల నుంచి కేవలం సంపాదన కోసమే ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రమంలో అమెరికాలో పలు సంస్థల్లో

    నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాలి : రాజాసింగ్

    January 31, 2019 / 05:34 AM IST

    హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబీషన్ సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వాస్తవమని ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. జనవరి 30వ తేదీ బుధవారం నాడు ఎగ్జిబిషన్‌లో జరిగిన ప్రమాదంలో 500 షాపులు ఖాళీపోయాయని తెలిపారు. జనవరి 31వ తేదీన ఎగ్జిబిషన్ స�

10TV Telugu News