Home » diesel
అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గగా.. పెట్రోల్, డీజెల్ ద్వారా వచ్చే లాభాలను ఖజానాలో వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని శనివారం(14 మార్చి 2020) లీటరుకు 3 రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుం�
ఆయిల్ కంపెనీలు వాహనదారులకు శుభవార్త అందించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.
ఏపీలో వాహనాలు ఉపయోగించే వారి జేబుకు మరింత చిల్లు పడనుంది. ఎందుకంటే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్ ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు 76 పైసలు, డీజిల్పై రూపాయి 7 పైసలు (VAT) పెంచుతూ..ప్రభుత్వం 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉత్తర్వ�
వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతుంటే..మళ్లీ ఈ బాదుడేంది ? అంటున్నారా ? కానీ ఇది నిజమే. ఏప్రిల్ 01 నుంచి ధరలు పెరగబోతున్నట్లు వ్యాపారనిపుణులు వెల్లడిస్తున్నారు. కొన్ని రోజులుగా ఏదో త
కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా
వాతావరణ కాలుష్యానికి తీవ్రంగా కారణమవుతోన్న 12ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్లపైకి రావడానికి వీల్లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రత్యేకించి హైదరాబాద్లో అటువంటి వాహనాలను నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది.
ఇక మీరు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల కోసం వెళ్లనక్కర్లేదు. నేరుగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారు. ఎంతకావాలంటే అంత ఆర్డర్ చేసుకుని ప్రయాణం చేసేయొచ్చు. కానీ ఇది కార్యరూపం దాల్చడానికి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే. అయితే..ఇది మెట్రో నగరాల్లో మాత్�
ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇవాళ(సెప్టెంబ
పెట్రో దరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత ఆరు రోజుల్లో పెట్రోల్ లీటర్కు రూ. 1.59, డీజిల్ రూ. 1.31 పెరిగింది. సౌదీ ఆరామ్ డ్రోన్ దాడి ఇందుకు కారణం. తూర్పు సౌదీ అరేబియాలోని అబ్కైక్, ఖురైస్లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై యెమనీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో ఇటీవల