Election 2019

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?

    April 19, 2019 / 03:00 AM IST

    ఇటీవల తొలిదశలో పూర్తయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పటివరకు రూ.550-600 కోట్లు వరకు ఉండవచ్చునని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు.

    విశాఖలో క్రాస్ ఓటింగ్ : JD గెలుస్తారా

    April 18, 2019 / 01:23 PM IST

    ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిన�

    బ్రేకింగ్ : ఆ ఇంట్లోకి EVM, వీవీ ప్యాట్ ఎలా వచ్చాయ్

    April 16, 2019 / 10:42 AM IST

    ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�

    వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

    April 13, 2019 / 10:10 AM IST

    ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ.

    ఇందిరా గాంధీ సంప్రదాయం : హోమం చేసిన సోనియా గాంధీ

    April 12, 2019 / 03:07 AM IST

    భారతదేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఫేస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయాయి. మిగిలిన రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్నాయి.

    ముగిసిన తొలిదశ : 55 శాతం పోలింగ్ 

    April 12, 2019 / 02:13 AM IST

    సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. చెదు

    విఫలమైన ఈసీ : చుక్కలు చూపించిన EVMలు

    April 12, 2019 / 01:45 AM IST

    ఏపీలో జరిగిన ఎన్నికల ఏర్పాట్లలో ఎలక్షన్‌ కమిషన్‌ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా EVMలు ఓటర్లకు చుక్కలు చూపించాయి.

    నిజామాబాద్ మినహా ముగిసిన పోలింగ్

    April 11, 2019 / 11:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.

    అనంతపురం జిల్లా ఆత్మకూరు, రాప్తాడులో ఘర్షణలు

    April 11, 2019 / 07:28 AM IST

    ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఎన్నికలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయిన నేతలు బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రంలో దాడులకు దిగుతున్నారు. తాడిపత్రిలో �

    బెజవాడలో భూంరాంగ్ : టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి పడుతుంది

    April 11, 2019 / 04:51 AM IST

    బెజవాడలో హై టెన్షన్. సిటీలోని మొగల్ రాజపురంలో పోలింగ్ బూత్ లో ఈవీఎంల్లో సాంకేతిక లోపం తలెత్తింది. TDPకి ఓటు వేస్తే BJPకి పడుతుంది అంటూ ఓటర్లు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వీవీ ప్యాట్ లో చూసి కంప్లయింట్ చేశారు. వీవీ ప్యాట్‌ గమనించిన ఓటర

10TV Telugu News