Home » Election 2019
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. పోటీపై ఇంకా నిర్ణయించుకోల
జగన్ సభలో అపశృతి. ఇంటి స్లాబ్ కూలి 30 మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈ ఘటన జరిగింది. మండపేట సెంటర్ లో ఎన్నికల సభ ఏర్పాటు చేశారు జగన్.. భారీ ఎత్తున జనం వచ్చారు. చుట్టూ ఉన్న బిల్డింగులపైకి పెద్ద ఎత్తున చేరారు ప్రజలు. ఈ సమయంలోనే.. ఓ ఇం�
జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
వెటరన్ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మాటోండ్కర్ కాంగ్రెస్లో చేరబోతోందా..ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు..అంత స్పష్టంగా చెప్పడం లేదు కానీ కుదిరితే ఏకంగా లోక్సభ బరిలో కూడా పోటీకి ఆమె దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్తో పాటు ముంబై
వైసీపీకి ఓటేస్తే మరణ వాంగ్మూలం మనం రాసుకున్నట్లేనని సీఎం చంద్రబాబు అన్నారు.
మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద పార్టీ మారుతున్నారు. బీజేపీలోకి వెళుతున్నారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన�
ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క
వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టికెట్లను జగన్ అమ్ముకున్నారని, ప్రస్తుతం ఎన్నికలు రెండు భూస్వామ్యవర్గాల (టీడీపీ, వైసీపీ)మధ్య జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటిస్తూ…అణగ�
వైసీపీ వస్తే కబ్జాలు చేస్తారన్నారు. మీ ఇల్లు, రోడ్డు, కొండ, గుట్ట అన్నీ దోపిడీ అవుతాయని.. వాటి నుంచి కాపాడాలంటే ఓ పోలీస్ కావాలన్నారు. అందుకే వైజాగ్ పార్లమెంట్ నుంచి జేడీని బరిలోకి