Home » Election 2019
లోక్ సభ ఎన్నికల్లో TRS పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టీఆర్ఎస్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందో తెలిసిపోయింది. మార్చి 21వ తేదీ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నా�
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స
ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్జెండర్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో BSP తరపున ఆమె ఎన్నికల్లో నిలుస్తున్నారు. ఒడిషా రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కొరై అసెంబ్లీ స్థానానికి ట్రాన్స్ జెండర్ కాజల్ నాయక
వైసీపీ పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లో ఇద్దరికి టీకెట్ కేటాయించారు జగన్. 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో తనయులు, సోదరులు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్ర
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు EC ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11, 18, 23, 29, మే 06, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్కు 48 గంటల్ల�
టీడీపీ అధినేత ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పూరించగా.. వైసీపీ అధ్యక్షుడు సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు మార్చి 17వ తేదీ ఆదివారం ఉత్తరాంధ్రలో సై అంటే సై అనబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఒకేరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలన