Home » Election 2019
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడం..పోలింగ్ ఏజెంట్లు సకాలంలో చేరుకోకపోవడతో మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజా�
నిజామాబాద్ లోక్సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు̷
ఎన్నికల ఘడియలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఎన్నికల వేళ గుంటూరులో ఐటీ దాడులు కలకలం రేపాయి.
పోలింగ్కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�
ప్రచారానికి గడువు రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. దీంతో.. అన్ని పార్టీల నేతలూ స్పీడ్ పెంచేశారు. ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూనే ర్యాలీల్లో పాల్గొంటున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్లో తెలిపింది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గోనబోతన్నారా? అంటే అవుననే అంటున్నారు. అయితే చిరంజీవి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నది తమ్ముడు పవన్ కళ్యాణ్కు కాదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర రెడ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.
బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్
ఎప్పుడూ వివాదాలో ఉండే దర్శకులు ఎవరంటే ఠక్కున వర్మ అని చెప్పేస్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు మెట్లు ఎక్కిన ఈ సినిమా రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగానే.. మరో బా