Home » England vs India
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
Eng Vs Ind : భారత్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో వికెట్ మిగిలే ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఆలౌట్ అని డిక్లేర్ అయ్యింది. ఇదెలా సాధ్యం.. అందుకు కారణం ఏంటి.. తెలుసుకుందాం.. 2025 అండ�
Eng Vs Ind: చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ ను 247 రన్స్ కే కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 23 పరుగుల నామమాత్రపు ఆధిక్యం దక్కింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రా�
మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం బెన్ స్టోక్స్ ముఖం వాడిపోయింది.
143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ 151 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 7 ఫోర్లు కొట్టాడు.
ఈ గెలుపుతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.
కాబట్టి, సవాలుతో కూడిన టెస్ట్ మ్యాచ్ను చూసేందుకు సిద్ధంగా ఉండండి..
శార్దూల్ విదేశీ పిచ్లపై మన జట్టుకు మ్యాచ్ విన్నింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేడనేది స్పష్టమైంది.