EVM's

    50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి : చంద్రబాబు

    April 23, 2019 / 04:02 PM IST

    ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వీవీ ప్యాట్లలో 50శాతం స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తూ....సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.

    దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

    April 20, 2019 / 12:28 PM IST

    హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున�

    337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

    April 18, 2019 / 09:51 AM IST

    అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ�

    గాడిదలకు హీరోల పేర్లు : EVM ల రవాణా

    April 18, 2019 / 07:17 AM IST

    ఆ గాడిదలకు స్టార్ సినిమా హీరోల పేర్లు పెట్టారు. అంతేనా ఆ గాడిదతోనే ఎన్నికల మిషన్లు ఈవీఎంలను మోయించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు  ఈసీ అధికారులు. మరేం చేస్తారు చెప్పండి. రోడ్డులే లేని ప్రాంతమాయె. మరి రోడ్డు లేకుంటే వాహనాలు ఎలా నడుస్తాయి

    దేశవ్యాప్తంగా రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

    April 17, 2019 / 03:29 PM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కి సర్వం సిద్ధమైంది. ఓటింగ్ కి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గురువారం (ఏప్రిల్ 18,2019) కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు 12 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ �

    చంద్రబాబు ప్రశ్న : ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారా

    April 17, 2019 / 02:52 PM IST

    అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై

    ఈసీ సీరియస్ : 6 తర్వాత పోలింగ్ ఎందుకు జరిగింది

    April 17, 2019 / 12:27 PM IST

    విజయవాడ : ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై సీఈవో ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు బెల్ నిపుణులను కేటాయించినా వారి సేవలను వాడకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానిక�

    ఈసీ క్లారిటీ : ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే.. అయితే

    April 16, 2019 / 09:20 AM IST

    హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్

    జగన్ గెలిచినా చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు

    April 15, 2019 / 03:53 PM IST

    విశాఖ : వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో జగన్ గెలిచినా.. చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, తానే ఏపీ సీఎం అని

    చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు : నెల్లూరు జిల్లాలో కలకలం

    April 15, 2019 / 11:15 AM IST

    ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపాయి. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనం ఇచ్చాయి.

10TV Telugu News