EVM's

    గెలుపుపై అనుమానాలు లేవు, 150కిపైగా సీట్లు ఖాయం : చంద్రబాబు ధీమా

    April 15, 2019 / 10:06 AM IST

    ఢిల్లీ : ఓటమి భయంతోనే ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. టీడీపీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన

    సల్మాన్, అమీర్ ఖాన్ ఏకం అవ్వాలి, ఎన్నికలు రద్దు చెయ్యాలి : పాల్ డిమాండ్

    April 15, 2019 / 09:19 AM IST

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీని కలిసేందుకు ఢిల్లి వెళ్లిన ఆయన మీడియాతో

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు : సురవరం

    April 14, 2019 / 01:23 PM IST

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్ని�

    పార్టీలకు EVMల భయం : రంగంలో ప్రైవేటు సైన్యం

    April 14, 2019 / 01:59 AM IST

    TDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్‌లతో పహారా కాయబోతున్నాయి. ఈవీఎంల మొ�

    ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం

    April 13, 2019 / 07:46 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం అన్నారు.

    రష్యా ప్రెసిడెంట్ సాయంతో జగన్ గెలిచేలా కుట్ర : పాల్ సంచలన ఆరోపణలు

    April 13, 2019 / 02:09 AM IST

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్, ప్రధాని మోడీలపై విరుచుకుపడ్డారు. తనకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కుట్రలు పన్నారని  కేఏ పాల్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్

    ఈసీపై బాబు పోరు : ఢిల్లీ వేదికగా ఉద్యమం

    April 13, 2019 / 01:17 AM IST

    AP రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో TDP అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు EVMలు, VVPATల వ్యవహారంపై ఢిల్లీలో ఉద్యమించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎ�

    మూడంచెల భద్రత : స్ర్టాంగ్‌ రూమ్స్‌లో ఈవీఎంలు భద్రం

    April 12, 2019 / 02:48 PM IST

    తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్‌ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు

    EVMలు బ్యాన్ చెయ్యాలి : చంద్రబాబు సంచలన డిమాండ్

    April 12, 2019 / 08:48 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి

    జగన్‌కి వేల కోట్లు ఎవరిచ్చారు : కేసీఆర్‌కి ఏపీలో ఏం పని

    April 12, 2019 / 08:26 AM IST

    అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

10TV Telugu News