Home » EVM's
అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని
అమరావతి : ఏపీలో ఓట్ల పండుగ ముగిసింది. గురువారం(ఏప్రిల్ 11,2019) అసెంబ్లీ(175), లోక్ సభ(25) స్థానాలకు పోలింగ్ జరిగింది. భారీ పోలింగ్ శాతం నమోదైంది. 80శాతం
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది అనేది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం(ఏప్రిల్ 11,
సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్ లో ఉండి, ఓటర్ల లిస్టు లో పేరు ఉన్నవాళ్లందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
సీఎం చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారాన్ని కోల్పోతున్నట్టు స్పష్టమవుతోందన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం అని సుబ్బారెడ్డి చెప్పారు. సైకిల్ కి నొక్కితే ఫ్య
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం ఈవీఎంలు పని చెయ్యడం లేదని ఫిర్
ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీనితో పలు చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఏప్రిల్ 11వ తేదీ ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. అయితే ఈవీఎంలు పనిచేయలేదు. దీనితో పలు �
వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది.
35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని,
నిజామాబాద్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలే వాడతామని ఈసీ చెబుతుంటే.. బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. రైతులు. ఎన్నికల సంఘం అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు రైతుల