Home » Finance Minister
బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. గతేడాది జులై నుంచి ట్రెజరరీ చీఫ్ గా పనిచేస్తున్న 39ఏళ్ల రిషి సునక్ ను ఆర్థికశాఖమంత్రిగా నియమించారు ప్రధాని బోరిస్ జాన్సన్. నార్త్ యార్క్షైర్ల
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. పసుపు రంగు చీర ధరించిన నిర్మలా..ఎర్రటి వస్త్రంలో చుట్టి..రాజముద్ర ఉన్న ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రులు బ్రీ�
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం,డిసెంబర్28న ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర వివరాలను తెలుసుకోవడానికి నిర్మలా ఆయా బ్యాంకుల అధిపతు�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సెటైర్లు విసిరారు. సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సొంత మనుషులను పురమాయించి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎదురుప్రశ్నిస్తూ.. మాజీ ప్రధాని ఇం�
దేశంలో 2వేల రూపాయల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన 2వేలు రూపాయలనోటును కేంద్రం రద్దు చేస్తుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి అనురాగ్ �
కాంగ్రెస్ పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి… నిర్మలా కాదు నిర్బల అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. తాను ఒక చెత్త ఆర్థికమంత్రి అంటూ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్
మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు.మోడీ సర్కార్ తొలి ఐదేళ్లలో ఆర్థికవృద్ధికి చెపట్టాల్సిన ఎలాంటి చర్యలు తీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ పెంచాయి. అనారోగ్య ఆర్థిక వ్యవస్థను పెంచడానికి దేశీయ కంపెనీలకు సెస్,సర్ చార్జీలు మొత్తం కలిపి కార్పొరేట్ ట్యాక్స్ ను 25.17శాతానికి తగ్గిస్తూ ఇవాళ ఆమె చేసిన ప్ర�